బీజేపీ నేత, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు పరామర్శించారు.
సోమవారం లోక్ సభ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నినాదాలతో సభ వాయిదా పడ్డాక, నేరుగా సుష్మ వద్దకు వెళ్లిన సోనియా, రాహుల్లు ఆమె ఆరోగ్యంపై ఆరా తీశారు. ‘‘బాగున్నారా? ఆరోగ్యం ఎలా ఉంది?’’ అంటూ సుష్మాను పలకరించారు.