దీంతో మనస్థాపానికి గురైన తరుణ్ సూసైడ్ నోట్ రాసి ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తరుణ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసుల ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.