దీనికి నిరసనగా డిప్యూటీ రిజిస్ట్రార్ పదవికి రాజీనామా చేయగా, దాన్ని కొన్ని గంటల్లోనే ఆమోదించి.. రిలీవింగ్ లెటర్ను కూడా ఇచ్చినట్టు కోర్టు వర్గాల సమాచారం. 29వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఒక తీర్పిచ్చి, దాన్ని పరిశీలించాలని కోరితే, 12 గంటల వ్యవధిలో పరిశీలన పూర్తి చేసి అదే తీర్పును ఖరారు చేయడం అన్యాయమని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. అన్నారు. కాగా, ప్రస్తుతం సుప్రీంకోర్టులో 20 మంది వరకూ డిప్యూటీ రిజిస్ట్రార్లు వీరిలో ఒకరు సురేంద్రనాథ్. మెమన్ డెత్ వారంట్ పిటిషన్ను ఫైల్ చేసిన సమయంలో విధులు నిర్వహించింది కూడా ఈయనే.