ఆన్లైన్ మార్కెట్లో ఇప్పుడు సెకెండ్ హ్యాండ్ వస్తువులకు బదులు... చోరీకి గురైన వస్తువులు దర్శనమిస్తున్నాయట. దొంగలు ఇప్పుడు తాము చోరి చేసిన వస్తువులను షాపుల్లో అమ్మకుండా, ఇలా, ఆన్ లైన్లో పెట్టేసి ఎంచక్కా సొమ్ము చేసుకుంటున్నారని చత్తీస్ గఢ్ పోలీసులు చెబుతున్నారు.