కాగా, యాకుబ్ మెమన్కు జూలై 30వ తేదీన ఉరిశిక్షను అమలు చేసిన విషయంతెల్సిందే. అయితే, ఉరిశిక్ష అమలు చేయవద్దంటూ అనేక రాజకీయ పార్టీలకు చెందిన నేతలు అభిప్రాయపడ్డారు.
ప్రధాన నిందితులు, టైగర్ మెమన్, దావూద్ ఇబ్రహింలను ఎక్కడున్న భారత్ తీసుకొచ్చి ఉరితీస్తేనే ముంబై పేలుళ్ల మృతుల ఆత్మకు శాంతి చేకూరుతుందని శివసేన అభిప్రాయపడింది.