దేశంలో రెండు తెలుగు రాష్ట్రాలకు నష్టమే జరిగిందని, విభజన ఆ పరిస్థితికి కారణమయ్యిందనీ,కేంద్ర నిధులు కూడా వినియోగించుకోలేకపోయాయని కేంద్రమంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. తాము ఆ రెండు రాష్ట్రాలను ఆదుకుంటామని హామీయిచ్చారు. బుధవారం సాయంత్రం న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.