వరంగల్ లోక్ సభ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలనే అంశంపై టీఆర్ఎస్లో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. వరంగల్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కడియం శ్రీహరిని తన ఎంపి పదవికి రాజీనామా చేయించిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు.. రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చుకున్న విషయం తెలిసిందే.