మధుర నగరంలోని ఓ హోటల్లో శ్యాంసుందర్ కర్ధం, గోపిచంద్లనే ఇద్దరు వ్యక్తులు తమ పరిశ్రమలో ఉద్యోగమిస్తామని చెప్పి 35 ఏళ్ల ఓ మహిళను హోటల్కు రప్పించి అత్యాచారం జరిపారని డీఎస్పీ పీయూష్ కుమార్ చెప్పారు. బాధిత మహిళ హర్యానాలోని ఫరీదాబాద్ అని. ఆమె బ్యూటీపార్లర్ నిర్వహించేదని డీఎస్పీ పేర్కొన్నారు.