అయితే యోగేష్ అశ్లీలమైన ఫొటోలను, మెయిల్స్ను ఆమెకు పంపేవాడు. మొదట్లో ఆమె క్షమించినా యోగేష్ ప్రవర్తన మారకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ముంబై సైబర్ సెల్ పోలీసులు దర్యాప్తు చేసి యోగేష్పై కేసు నమోదు చేశారు. నిందితుడికి మూడు నెలల జైలు శిక్షతో పాటు 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ ముంబై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తీర్పు చెప్పారు.