ముందుగా కుక్కర్లో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి ముక్కలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి. అందులోనే కారం, పసుపు, ధనియాల పొడి వేసి మరో నిముషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత సరిపడా నీళ్ళు పోసం పోపు మొత్తం ఉడకనివ్వాలి. అందులో చికెన్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసి, కుక్కర్కు మూత పెట్టాలి.