తయారీ విధానం :
ఒక బాణలిలో నూనె పోసి బాగా కాగాక ముందుగా శుభ్రం చేసుకుని పెట్టుకున్న రొయ్యలు వేసి వేపండి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు చేర్చాలి. బాగా వేగుతున్న తరుణంలో ఉప్పు, కారం వేసి, ఎసరు పోయండి. బాగా ఇగిరిపోయిన తర్వాత కోడిగుడ్లు కొట్టి వేయండి. కొత్తిమీర తరుగు కూడా దించేస్తే కోడిగుడ్ల రొయ్యల పొరుటు రెడీ.