తయారీ విధానం:
రొయ్యల్ని వొలిచి కడిగి శుభ్రంగా పిండి ఒక పాత్రలో పెట్టుకోవాలి. ఒక కళాయిలో సగం నూనెపోసి బాగా కాగాక రొయ్యలు వేసి ఎర్రగా వేపి దింపేసి ఒక పాత్రలో వేసి చల్లారనివ్వాలి. ఆ కళాయిని పొయ్యిమీద పెట్టి మిగిలిన నూనెనూ- మసాలాలన్నీ మిశ్రం చేసి అందులో వేసి వేపి చల్లారిన రొయ్యల్ని వేసి- రొయ్యల్ని బాదా కలిపి ఒక జాడీలో పెట్టుకోవాలి. మర్నాడు రుచి చూసుకుంటే సరిపోతుంది.