పసుపు పొడి : ఒక టీ స్పూన్
అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ : రెండు టీ స్పూన్లు
ముందుగా చికెన్ మ్యారినేట్ చేసేందుకు ఓ పెద్ద బౌల్ తీసుకోవాలి. అందులో శుభ్రం చేసిన చికెన్ ముక్కలు వేసి లెమన్ జ్యూస్, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్, షేజ్ వాన్ సాస్, పెరుగు, పసుపు పడి, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలకు మసాలా బాగా పట్టేంతవరకు మిక్స్ చేసి పది నుంచి 20 నిమిషాల పాటు ఊరనివ్వాలి.