ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతుల విజేతలకు రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.25 వేలు మరియు కన్సొలేషన్ విజేతలకు ఒక్కోక్కరికి రూ.5 వేలతో పాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రాలు 4 అక్టోబర్ 2015న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లో రోడ్ నం. 2, ప్రసాద్ లాబ్స్ వేదికగా జరిగే కార్యక్రమంలో ఈ బహుమతులు అందజేయబడతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ఫొటోగ్రఫీ పోటీ న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ రంగస్థల, చలనచిత్ర నట, సాంకేతిక నిష్ణాతులు శ్రీ డి.స్. దిక్షిత్, ప్రముఖ సినీ గేయ రచయిత, విమర్శకులు శ్రీ సిరాశ్రీ మరియు ప్రముఖ చలన చిత్ర ఛాయాగ్రాహకులు శ్రీ తోట వెంకట రమణ వ్యవహరించారని తెలిపారు. విజేతల వివరాలు: