ఏదో దోషం కారణంగానే తల్లిదండ్రులు తమ సంతానానికి వివాహంలో జాప్యం జరుగుతోందని భావించి, ఆ దిశగా ప్రయత్నాలను ప్రారంభిస్తారు. వివాహం విషయంలో ఆలస్యానికి గల కారణాలను తెలుసుకుని, వాటి నివారణకు తమవంతు కృషి చేస్తుంటారు. శీఘ్రమే వివాహం జరగడానికి అనేక పూజలు ... దానాల గురించి చెప్పడం జరుగుతోంది. వాటిలో సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన ఒకటిగా కనిపిస్తుంది.