గాయత్రీ మంత్రం స్వరయుక్త మంత్రము. వైఖరీ వాక్కుతో పైకి ఉచ్చరించినపుడే స్వరభేదము స్పష్టముగా తెలియును కాబట్టి గాయత్రిని సుస్పష్టముగా, స్వరయుక్తముగా ఉచ్చరించవచ్చును. గాయత్రీ మంత్రములో నిర్దిష్టమైన అర్థవంతమైన వాక్య నిర్మాణము కలదు.
భువ అందరి దుఃఖాలను దూరం చేసేది.
స్వవః సుఖాన్ని, ఆనందాన్నిచ్చేది
భర్గః శుద్ధస్వరూపము (సూర్యుని ఎరుపు)
ధీమహి ధ్యానము చేస్తారు, ధారణ చేస్తారు
తాత్పర్యము:
అందరికి శ్రేయస్సును కలిగించుటలో కోరదగినదియే గాయత్రీ మంత్ర విశిష్ఠత. ఈ మంత్రాన్ని ఒక వర్ణము, వర్గము, కులము, మతము, లింగ బేధములు లేకుండా ఎవరైనా పఠించవచ్చు.