గురు పౌర్ణమి రోజుల సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి.. ధ్యానం చేసుకోవాలి. తాజా పువ్వులతో వ్యాసుడిని, సాయిబాబాను పూజించాలి. ఇంకా నైవేద్యంగా తీపి పదార్థాలను ఎంచుకోవాలి. రసగుల్లాను స్వామి వారికి నైవేద్యంగా సమర్పించవచ్చు.
ఇంకా గురుపౌర్ణిమ నాడు ఎలాంటి నైవేద్యం సమర్పించాలో తెలుసుకుందాం..