కష్టాలలో, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం వలన, అది భగవంతుడికి ప్రీతిపాత్రుడిని చేస్తుందని చెప్పబడుతోంది. కొంతమంది మహాభక్తుల జీవితాలు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తుంటాయి. దానధర్మాలే భగవంతుడి ప్రీతికి పాత్రులను చేస్తాయి. అలాంటివారికి దారిద్ర్యం దరిచేరుతుందనే భయముండదు.