ఈ సంధర్భంగా మంత్రి గంటా మీడియాతో మాట్లాడుతూ ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు టిటిడి విస్తృతంగా సంతృప్తికరమైన రీతిలో ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. భారతదేశంలో పురాతన, చారిత్రక ప్రాశస్త్యం గల ఆలయాల్లో ఇది ఒకటన్నారు. ఆలయంతో పాటు మాస్టర్ ప్లాన్ను అమలు చేస్తోందని చెప్పారు. ఏఫ్రిల్ 20వతేదీన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణానికి రాష్ర్ట గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరవుతారని మంత్రి చెప్పారు.