తిరుపతికి సమీపంలోని అలిపిరి కాలినడక మార్గం ఉన్న నరసింహ స్వామికి తిరుమల తిరుపతి దేవస్థానం అభిషేకం నిర్వహించింది. నరసింహ జయంతిని పురస్కరించుకుని తోవ నరసింహ స్వామిగా ప్రసిద్ధికెక్కిన లక్ష్మి నరసింహ స్వామికి ఉదయం తిరుమల జేఈవో శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.