తిరుచానూరులో శ్రీవారి పాదుకుల ఊరేగింపు

సోమవారం, 24 నవంబరు 2014 (18:06 IST)
పద్మావతీ అమ్మవారి గరుడోత్సవం సందర్భంగా శ్రీవారి పాదుకలు తిరుమల నుంచి తిరుచానూరుకు తీసుకు వచ్చారు. ఆ పాదుకలను ఇక్కడ ఊరేగించడం ఆనవాయితీ. పసుపు మండపం నుంచి బయటకు తీసిన ఆ పాదుకలను సోమవారం ఉదయం తిరుచానూరులో ఊరేగించారు. అనంతరం రాత్రికి జరిగే గరుడోత్సవంలో వినియోగిస్తారు.

వెబ్దునియా పై చదవండి