లడ్డూల కొరత లేకుండా తయారీ సిబ్బందిని పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా 186 మంది అటవీ శాఖ సిబ్బందిని నియమించనున్నారు. 6 నెలలకు సరిపడా 30.64 లక్షల కిలోల బియ్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అందుకోసం 12.85 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు. 32 కంపార్ట్ మెంట్లలో టీవీలను ఏర్పాటు చేసేందుకు రూ. 2.50 కోట్లను ఖర్చు చేయనున్నారు.