బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

శుక్రవారం, 8 మే 2015 (10:47 IST)
నేటి బులియన్ మార్కెట్‌లో శుక్రవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 
 
విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,690 ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,470 వెండి కిలో ధర రూ.38,900గా ఉంది. 
 
రాజమండ్రి మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,300, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,400, వెండి కిలో ధర రూ.37,900గా ఉంది. 
 
ప్రొద్దుటూరు మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,350, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,230, వెండి కిలో ధర రూ.37,600గా ఉంది. 
 
విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,300, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,400, వెండి కిలో ధర రూ.38,000గా ఉంది. 
 
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,350, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,230, వెండి కిలో ధర రూ.37,600గా ఉంది. 

వెబ్దునియా పై చదవండి