డెమిర్ ఎల్మాజ్లి (టర్కీ) స్వర్ణం దక్కించుకున్నాడు. ఆర్చరీ వరల్డ్కప్ ఫైనల్ పురుషుల విభాగంలో భారత్కు పతకం రావడం ఇదే తొలిసారి. కాగా మహిళల విభాగంలోనూ భారత్ మరో పతకంపై భారీగా ఆశలు పెట్టుకుంది. ఆరోసీడ్ దీపికా కుమారి క్వార్టర్ ఫైనల్స్లో మూడోసీడ్ కవానక కవోరితో తలపడనుంది.