లాస్ ఏంజెల్స్లో జరుగుతున్న స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ గేమ్స్లో భారత్కు చెందిన గోల్ఫర్ రణ్ వీర్ సింగ్ సైనీ అదుర్స్ అనిపించాడు. గోల్ఫర్ రణ్ వీర్ సింగ్ స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ గేమ్స్లో తొలిసారి పసిడి పతకం దక్కించుకున్న క్రీడాకారిడిగా చరిత్ర సృష్టించాడు. జీఎప్ లెవ్, ఆల్టర్ నేటి షాట్ టీమ్ ప్లే ఈవెంట్లో తన భాగస్వామి మోనికా చాజూతో కలిసి 14 ఏళ్ల రణ వీర్ ఈ ఫీట్ సాధించాడు.