కామన్వెల్త్ క్రీడల సందర్భంగా సచిన్ బ్రిటన్ ఉన్నాడు. సచిన్ కామన్వెల్త్ గేమ్స్ కోసం బ్రిటన్లో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న భారత బ్యాడ్మింటన్ ఆశాకిరణం పీవీ సింధు టెన్షన్ పడుతోంది. ఎందుకంటే.. పీవీ సింధు, భారత అభిమానుల ఆశలనే కాదు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంచనాలనూ అందుకోవాల్సి ఉంటుందండో ఉండటమే ఇందుకు కారణం.