ఒలింపిక్ విజేత జశ్వంత్ సింగ్ రాజ్ పుత్ కన్నుమూత!

బుధవారం, 28 జనవరి 2015 (17:19 IST)
భారత మాజీ హాకీ క్రీడాకారుడు, రెండుసార్లు ఒలింపిక్ విజేత జశ్వంత్ సింగ్ రాజ్ పుత్ (88) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడిన ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారని కుటుంబీకులు తెలిపారు. 
 
బుధవారం ఉదయం తన నివాసంలో మరణించారని బెంగాల్ హాకీ అసోసియేషన్ సభ్యులు కూడా ధ్రువీకరించారు. జశ్వంత్ అంత్యక్రియలు గురువారం నిర్వహించనున్నట్టు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి