న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మ్యూజియం కట్టి అందులో జ్ఞాపికలను భద్రపరుస్తామంటూ దాదాపు 30 ఏళ్ల కిందట హాకీ దిగ్గజం, ట్రిపుల్ ఒలింపియన్ బల్బీర్ సింగ్ సీనియుర్ నుంచి అప్పటి అధికారులు ఒలింపిక్ బ్లేజర్, కొన్ని పతకాలు, అరుదైన ఫోటోలను తీసుకున్నారు.