సానియా తెలంగాణ రాష్ట్రానికి అంబాసిడర్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అంతకుముందు, అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ పెదరర్ జట్టులో తాను కూడా ఉండడం ఎంతో థ్రిల్లింగ్గా ఉందని వెల్లడించారు.
కాగా వచ్చే నెల ఆరంభంకానున్న ఐపీటీఎల్లో భారత్తో కలిపి మొత్తం నాలుగు ప్రాంఛైజీలున్నాయి. ఈ టోర్నీలో ఫెడరర్, జొకోవిచ్, ఆండీ మర్రే, పీట్ సంప్రాస్ లాంటి ఆటగాళ్లు ఆడనున్నారు.