ఇంకా మాట్లాడుతూ.. ఆలేరు ఎన్కౌంటర్ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్కౌంటర్పై హైకోర్డు జడ్జి, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్కౌంటర్తో ముస్లింలు భయాందోళనలో ఉన్నారని అసదుద్దీన్ అన్నారు. సూర్యాపేట ఘటనను కూడా తాము ఖండిస్తున్నామని, చనిపోయిన పోలీసుల కుటుంబాలను ఆదుకోవాలని కూడా సీఎంను కోరామని అసదుద్దీన్ చెప్పారు.