అంతేకాక తెలంగాణ ప్రజలు ఎక్కడ ఉన్నా, వారి నుంచి సలహాలను తీసుకోవడానికి కూడా దీనిని వాడుకోబోతున్నారు. తద్వారా తెలంగాణ ప్రజలతో ఇంటరాక్ట్ కావాలని సిఎమ్ నిర్ణయించుకున్నారు. సోషల్ మీడియా బాగా విస్తరించిన ఈ కాలంలో దానిని తాను వాడుకోవడానికి కెసిఆర్ సిధ్ధమవుతున్నారు.