తెలంగాణకు మళ్లీ రెయిన్ అలెర్ట్: రైతులకు అలెర్ట్

శనివారం, 22 జనవరి 2022 (10:59 IST)
తెలంగాణకు మళ్లీ రెయిన్ అలెర్ట్ వచ్చింది. తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్ ట్లు వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. 
 
రాష్ట్రంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి, ఓ మోస్తారు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
 
కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల చలి తీవ్రత పెరుగుతోందని చెప్పారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు