గాంధీజీ జయంతి.... పేదలకు రమ్యశ్రీ బట్టల పంపిణీ

గురువారం, 2 అక్టోబరు 2014 (17:16 IST)
మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి మహాత్మా గాంధీ. ఆయనను స్పూర్తిగా తీసుకొన్నారు నటి రమ్యశ్రీ. అందుకే గాంధీజీ జన్మదినాన్ని పురస్కరించుకొని హైదరాబాదులోని దుర్గంచెరువు ప్రాంతంలోని పేదవారికి బట్టలు, తినుబండారాలు పంచిపెట్టారు. రమ్యశ్రీ దాతృత్వానికి అక్కడివారు ధన్యవాదాలు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి