మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బుధవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అడిషనల్ డీజీపీ సిద్ధికి, ఏసీపీ తిరుపతన్న లు కేసు వివరాలు వెల్లడించారు.
బాధిత బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. సమావేశంలో సిఐ నిరంజన్ రెడ్డి, డిఐ నాగయ్య, సిబ్బంది పాల్గొన్నారు.