ఆయన ఆదివారం హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్టుభవన్లో విలేకరులతో మాట్లాడుతూ... దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి సన్నబియ్యంగా చెబుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే పాఠశాలలు, వసతిగృహాల్లో బియ్యంపై విజిలెన్స్ దాడులు చేయించాలని డిమాండ్ చేశారు.