అలాగే, తెలంగాణ ఆర్టీసీకి కొత్త లోగోను కూడా సిద్ధం చేశారు. రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు కూడా బస్సులు నడిపేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు గులాబీ కోటింగ్ వేయనున్నారు. అలాగే, 'పల్లెవెల్లుగు' బస్సులను 'గ్రామరథం'గా పేరు మార్చనున్నారు.