సికింద్రబాద్ బేగంపేట రైల్వే స్టేషన్ లో టిటిఈ పై దాడికి పాల్పడ్డారు ప్రయాణికులు. సికింద్రబాద్ లింగంపల్లి MMTS రైళ్లో విధులు నిర్వర్తిస్తున్న కౌసల్య అనే టిటిఈ ప్రయాణికుల నుంచి టిక్కెట్లు అడుగుతున్న సమయంలో ఓ మహిళ తన వద్ద టిక్కెట్ లేదంటు సమాధానం చేప్పింది.