ఆమెతోపాటు నటి విమలా రామన్, మధుశాలినీ, అక్ష, షాలినీ నాయుడు, జర్నలిజం కేటగిరీలో స్వప్న సాక్షి టీవీ, కాజల్ అయ్యర్ సీఎన్ఎన్ఐబీఎన్, కార్తీక వీ6, దీప్తి టీవీ9, పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో సామాజిక సేవకురాలు అశ్విని అంగాడి, క్రీడల్లో క్రికెటర్ శైలజలకు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అవార్డులను ప్రదానం చేశారు.