తొలి, ద్వితీయ రన్నరప్లుగా ఎంపికయిన వారు వివిధ అందాల పోటీల్లో పాల్గొంటారు. కాగా ఈ పోటీలకు బాలీవుడ్కు చెందిన జాన్ అబ్రహాం, మనీషా కొయిరాలా, సోనునిగమ్, అనిల్ కపూర్, ఫిరోజ్ నది యాద్ వాలా, శిలపాషెట్టి, సోనాలీ బింద్రే, చిత్రాంగద సింగ్, డిజైనర్లు అబూ జానీ, సందీప్ ఖోస్లాలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.