'రుషి' ఫేం రాజ్ ముదిరాజు దర్శకత్వంలో రమేష్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి పూరీ జగన్నాథ్ క్లాప్ ఇవ్వగా, రమేష్ ప్రసాద్ కెమెరా స్విచాన్ చేశారు. పూరీ భార్య లావణ్య గౌరవ దర్శకత్వం వహించారు. ఇది బ్యూటీఫుల్ టీనేజ్ లవ్ స్టోరీ అని దర్శకుడు చెప్పాడు.