అయితే ఈ ఎన్నికల్లో గెలుపొందిన రాజేంద్ర ప్రసాద్ ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలలో తెలుగు సినీ పరిశ్రమను అభివృద్ధి చేస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. చిన్న నటీ నటులకు సహాయం చేయాలని కోరారు. కాగా మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన తన సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.