జ్యోతిలక్ష్మి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. పూరీ జగన్నాథ్ 'జ్యోతిలక్ష్మి' కథను మొదలెట్టేశాడు. చార్మీ కథానాయికగా రూపుదిద్దుకుంటున్న జ్యోతిలక్ష్మి సినిమా ముహూర్తం హైదరాబాదులో లాంఛనంగా జరిగింది. ఈ విషయాన్ని చార్మి ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ షూటింగులో తీసిన తన ఫొటోను కూడా పోస్ట్ చేసింది.