అంతేకాకుండా, ఆడియో సీడీ ఆవిష్కరణ అనంతరం 'గోవిందుడు అందరి వాడేలే' చిత్ర యూనిట్ మాట్లాడేందుకు ప్రయత్నించగా ఫ్యాన్స్ చిరంజీవి మాట్లాడాలంటూ నినాదాలు చేశారు. దీంతో, రామ్ చరణ్, కృష్ణవంశీ, హీరోయిన్ కాజల్ అగర్వాల్లు తమ చేతుల్లోని మైకులను మెగాస్టార్కు అందించేందుకు ప్రయత్నించారు.