ఎందుకంటే ఈ చిత్రంలో 2జి స్కాం ప్రస్తావన ఉండటం మూలంగా ఈ చిత్రంపై మధురైకి చెందిన న్యాయవాది రామసుబ్రహ్మణ్యం కోర్టులో కేసు వేశారు. 2జి స్కాం ఇంకా విచారణ దశలో ఉండగానే ఆ అంశాన్ని లేవనెత్తడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ చిత్రానికి సంబంధించిన హీరో, దర్శకుడు, నిర్మాణ సంస్థపై కేసులు వేశారు.