అందుకే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. ధనుష్ హీరోగా ఆర్ బాల్కీ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అంతేగాకుండా ఈ మూవీలో గెస్ట్ రోల్లో కనిపించేందుకు 9 సెలబ్రిటీలు కూడా ఓకే చెప్పేశారట. 9 మంది సెలబ్రిటీలలో కరణ్ జోహార్, మహేష్ భట్, రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా, అనురాగ్ బసు, జావేద్ అక్తర్లు కూడా ఉన్నారు.