'ఆడుకలమ్'తో జాతీయ అవార్డు పొందిన తమిళ నటుడు ధనుష్ స్వంత నిర్మాణ సంస్థలో తానే హీరోగా 'వేలై ఇల్లా పట్టదారి' (విఐపి) అనే చిత్రాన్ని నిర్మించారు. కథానాయకుడిగా అతనికి 25వ సినిమా. వేల్రాజ్ దర్శకుడిగా పరిచమయ్యారు. అమలాపాల్ కథానాయిక. తమ్ముడు ఉద్యోగం చేసుకుంటుంటే.. ఉద్యోగాన్వేషణలో వుండే అన్న కథ ఇది.