అయితే ఇవేమీ పట్టని ఖుష్బూ మాత్రం ఎల్టిటిఈని తీవ్రవాదులతో పోల్చుతూ వ్యాఖ్యానించింది. దాంతో అక్కడున్న తమిళ సంఘాలన్నీ తీవ్ర ఆగ్రహావేశాలు చెందాయి. కుష్బూ చేసిన వ్యాఖ్యలు తమిళుల మనోభావాలను దెబ్బతీసే రీతిలో ఉన్నాయని, కనుక వెంటనే ఆమెని క్షమాపణ చెప్పాలని కోరుతున్నాయి.