ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ పటిష్ఠ భద్రతను ఏర్పాట చేసింది. అనుమతి లేకుండా ఆయన్ను కలిసేందుకు ఎవరినీ అనుమతించరాదని ఆమె సెక్యూరిటీకి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. అసలు విషయానికి వస్తే ఇటీవల మహేష్ బాబు నటించిన 'ఆగడు' చిత్రం బాక్సాఫీసు ముందు బోల్తాకొట్టడంతో నమత్రా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది.