మిర్చి డైరక్టర్తో ఎన్టీఆర్ కొత్త సినిమా చేయనున్నారు. ప్రభాస్, అనుష్క, రీచా గంగోపాధ్యాయ హీరోహీరోయిన్లుగా నటించిన “మిర్చి” సినిమా టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ మూవీగా హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాణ సారథ్యం వహించనున్నారని తెలిసింది. పూరీ జగన్నాథ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న సినిమా పూర్తయ్యాక మిర్చి డైరక్టర్తో ఎన్టీఆర్ కొత్త సినిమాలో నటించే ఛాన్సుందని సినీ వర్గాల్లో టాక్ వస్తోంది.