రజినీకాంత్ ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిలింసిటీలో వున్నారు. 'లింగా' చిత్రానికి సంబంధించిన ఓ పాటను అక్కడ చిత్రిస్తున్నారు. గురు, శుక్ర, శనివారాలకు ఆ పాట పూర్తికానున్నట్లు తెలియవచ్చింది. సోనాక్షి సిన్హాపై ఆ పాటను చిత్రీకరిస్తున్నారు. దీనికి సబు సైరిల్ డిజైన్ చేశారు.